శిల్పారామంలో ముగిసిన సంక్రాంతి సంబురాలు

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో సంక్రాంతి సంబురాలు ముగిశాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు పాటలు, బుడబుక్కల, జంగమదేవరులు, పిట్టలదొర, ఎరుకలసానిల మాటల గారడీలు ఎన్నో సందర్శకులను అలరించాయి. భారతనాట్యాలాయ గురు చిత్ర నారాయణ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన అలరించింది.

గంగిరెద్దుల విన్యాసాలు

స్వరాంజలి, గణేశా పంచరత్న, శ్లోకాలు, అమ్మ వర్ణం, ఆలోకయే , శ్రీమన్నారాయణ తిరుప్పావై, ముద్దుగారేయ్ యశోద, తిల్లాన అంశాలను లక్ష్మి శరణ్య, ఆశ్రిత, ఆర్ని, సుమేధ, శ్రియ, విష్ణు ప్రియా, సంజన, హన్సిక, వర్షిణి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.

భరతనాట్య ప్రదర్శన లో భారతనాట్యాలాయ గురు చిత్ర నారాయణ శిష్య బృందం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here