వేడుకగా రామకృష్ణ నగర్ హరిహర క్షేత్రం 12వ వార్షికోత్సవo

  • పూజలు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : మదినగూడలోని రామకృష్ణ నగర్ హరిహర క్షేత్రం 12వ వార్షికోత్సవo వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు శ్రీ సుదర్శన హోమము, మధ్యాహ్నం ఒంటిగంటకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.

రామకృష్ణ నగర్ హరిహర క్షేత్రం 12వ వార్షికోత్సవo సందర్భంగా ఆలయంలో పూజలు చేపట్టిన శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రము 6 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామివారి శోభాయాత్ర నిర్వహించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here