కాంగ్రెస్ ను గెలిపించి అభివృద్ధికి పాటుపడదాం

కాంగ్రెస్ ను గెలిపించి అభివృద్ధికి పాటుపడదామని కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ కాలనీలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.

పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్న కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్

నవంబర్ 30వ తేదీన ప్రజలందరు హస్తం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ను గెలిపించాలని కోరుతూ ఓటు అభ్యర్థిఇస్తూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here