కాంగ్రెస్ ను గెలిపించి అభివృద్ధికి పాటుపడదామని కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ కాలనీలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/11/IMG-20231113-WA0021.jpg)
నవంబర్ 30వ తేదీన ప్రజలందరు హస్తం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/11/IMG-20231113-WA0022.jpg)