భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: రామగుండంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన విషయం విదితమే. అయితే రాష్ట్ర పర్యటన ముగించుకొని తిరుగు పయనమైన ప్రధానిని బేగంపేట విమానాశ్రయంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ కలిసి వీడ్కోలు పలికారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here