వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

  • పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
  • కిటకిటలాడిన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్ప ఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం లో కార్తీక మాసం సందర్బంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం వైభవంగా నిర్వహించారు. సత్యనారాయణస్వామి వ్రతం విశిష్టత గురించి వివరించారు.  అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపి ణీ చేశారు.  అయితే వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ దంపతులు వ్రతాన్ని ఆచరించగా.. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులతో దేవాలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళ లాడాయి.

వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఆచరిస్తున్న దంపతులు, పాల్గొన్న భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here