నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ హుడా కాలనీలోని పి.జే.ఆర్. స్టేడియం వద్ద బిజెపి ప్రచార నిర్వహించింది.

ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సందర్శకులను తనను గెలిపించాలని ఓటు అభ్యర్థించారు. పార్టీ సంక్షేమ పథకాల కరపత్రాలను బీజేపీ నాయకులతో కలిసి సందర్శకులకు అందజేశారు.