నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ హుడా కాలనీలోని పి.జే.ఆర్. స్టేడియం వద్ద బిజెపి ప్రచార నిర్వహించింది.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/11/IMG-20231114-WA0011-scaled.jpg)
ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సందర్శకులను తనను గెలిపించాలని ఓటు అభ్యర్థించారు. పార్టీ సంక్షేమ పథకాల కరపత్రాలను బీజేపీ నాయకులతో కలిసి సందర్శకులకు అందజేశారు.