గెలిపించి.. అభివృద్ధికి పట్టం కట్టండి

  • జనప్రియ అపార్ట్మెంట్స్ లో కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: జనప్రియ అపార్ట్మెంట్స్ లో కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ మద్దతుగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

జనప్రియ అపార్ట్మెంట్స్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్

ఈ సమావేశంలో  శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్,  కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. పేదల కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి పట్టం కట్టాలని అన్నారు. కాంగ్రెస్ వస్తే పేదలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని తనని గెలిపిస్తే ఆ దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here