నమస్తే శేరిలింగంపల్లి : టీపీపీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపేటి జైపాల్ ఆధ్వర్యంలో పట్నం మహేందర్ రెడ్డిని, పట్నం సునీత మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-22-at-12.19.27-PM-scaled.jpeg)
అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేందర్, పోచయ్య, ఈశ్వర్, ముత్యం రెడ్డి, నరసింహ గౌడ్, యువజన కాంగ్రెస్ సూర్య రాథోడ్ ఇతర ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.