ప్రజాపాలన కేంద్రాలను సందర్శించిన బాలింగ్ గౌతమ్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : ఓల్డ్ హఫీజ్ పేట్ వార్డు కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణిని హఫీజ్ పేట డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ సందర్శించారు.

ఓల్డ్ హఫీజ్ పేట్ వార్డు కార్యాలయంలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో బాలింగ్ గౌతమ్ గౌడ్

ప్రజా పాలన దరఖాస్తుదారులతో మాట్లాడి వారికి దరఖాస్తు పత్రాలను అందకపోవడంతో జెడ్సీ కి వివరించారు. ఈ సందర్భంగా జెడ్సీ శ్రీనివాస్ రెడ్డి గౌతమ్ గౌడ్ తో మాట్లాడి దరఖాస్తు పత్రాలను ఇప్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీసీ వంశీకృష్ణారెడ్డి, వార్డు సభ్యుడు కనుక మామిడి వెంకటేష్ గౌడ్, మల్లేష్ గౌడ్, సంజయ్ గౌడ్, సాబీర్, సుధీష్, జేమ్స్ పాల్గొన్నారు.

దరఖాస్తు ఫారాల గురించి జెడ్సీతో మాట్లాడుతూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here