ఇంటింటా జగదీశ్వర్ గౌడ్ ప్రచారం

  • మద్దతు తెలుపుతూ గెలిపిస్తామంటూ ప్రజల హామీ

నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రామం, సాయినగర్, యూత్ కాలనీలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ప్రచారరథం నుంచి ప్రజలను పలకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల ప్రాముఖ్యతను కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్  ఓటరుకు తెలియజేస్తూ ముందుకు సాగారు. 30వ తేదీన హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరగా..  ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారు.

ప్రచారంలో ప్రజల బాగోగులు తెలుసుకుంటూ..

ఈ కార్యక్రమంలో భారీఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here