నిరుద్యోగ భృతి తక్షణమే విడుదల చేయాలి

నమస్తే శేరిలింగంపల్లి: టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తానని చెప్పిన నిరుద్యోగ భ్రుతిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ కి బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు & సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ రాగిరి సాయిరాం గౌడ్ మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడచిన ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించక, నిరుద్యోగ భృతి రాక నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ కు మెమొరాండం సమర్పిస్తున్న రాగిరి సాయిరాం గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here