హస్తం గుర్తుకు ఓటు వేసి జగదీశ్వర్ గౌడ్ ను గెలిపిద్దాం: హుడా కాలనీ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ను గెలిపించేందుకు కాలనీవాసులు, ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా నల్లగండ్ల హుడా కాలనీ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కు మద్దతుగా నల్లగండ్ల హుడా కాలనీ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ

జగదీశ్వర్ గౌడ్ ను గెలిపిద్దామని ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జలంధర్ రెడ్డి, అర్జున్ రావు, శ్రీనివాస్ రెడ్డి, సన్నీ బెనర్జీ, మల్లేష్, విష్ణు, జగదీష్, భరత్, సురేందర్, శేఖర్, శివ, లక్ష్మణ్, మూర్తి, రవి, ప్రభాకర్ పాల్గొన్నారు 30వ తేదీన జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటేద్దామని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here