ప్రజల కోసమే ఆరు గ్యారంటీలు : కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి:  హఫీజ్ పేట్ డివిజన్ లోని మై హోమ్ జువెల్ లో రెసిడెన్షియల్ కమిటీ సభ్యులు శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కు మద్దతుగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.  ఈ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని  కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్ధించారు.

మై హోమ్ జువెల్ లో రెసిడెన్షియల్ కమిటీ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల కోసం ఆలోచించి 6 గ్యారంటీలను ముందుకు తెచ్చిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి రాగానే మానిఫెస్టో అమలుకు సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here