జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించండి

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ దివ్య శ్రీ శక్తి అపార్ట్  మెంట్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు.

మయూరి నగర్ దివ్య శ్రీ శక్తి అపార్ట్  మెంట్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించాలని కోరుతూ..

జగదీశ్వర్ గౌడ్ వస్తేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పలు కాలనీ అసోసియేషన్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఐఎన్టిసి నాయకులు, మహిళా సోదరిమణులు కాంగ్రెస్ పార్టీ అనుబంధం సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

పార్టీ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలు అందజేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here