మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి: వెంకటేశ్వర్లు

నమస్తే శేరిలింగంపల్లి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని 327 327 ఐ ఎన్ టి యు సి యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సైబర్ సిటీ సర్కిల్ అధ్యక్షులు కే. వెంకటేశ్వర్లు సతీసమేతముగా చందానగర్ శిల్పాఎంక్లేవ్ పార్కులో మామిడి మొక్కను నాటారు.

సతీసమేతంగా మామిడి మొక్కను నాటుతున్న స్టేట్ వైస్ ప్రెసిడెంట్, సైబర్ సిటీ సర్కిల్ ప్రెసిడెంట్ ( 327 ఐ ఎన్ టి యు సి) కే. వెంకటేశ్వర్లు

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్నీ పురస్కరించుకుని మహిళామణులకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here