మియాపూర్ లో హారిక గౌడ్ పాదయాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ లోని మయూరి నగర్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించాలని ఆయన కుమార్తె హారిక పాదయాత్ర నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ను గెలిపించాలని ఓటు అభ్యర్థిస్తున్న ఆయన కుమార్తె హారిక
కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలతో ఇంటింటి ప్రచారంలో హారిక

నవంబర్ 30వ తేదీన ప్రజలందరు హస్తం
గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.

ఎల్లమ్మబండలో హస్తం గుర్తుకే ఓటేయాలని కోరుతూ ఓటు అభ్యర్థిస్తున్న హారిక

ఎల్లమ్మబండ ధరణి నగర్ లో కూడా ప్రచారం నిర్వహించి జగదీశ్వర్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని హారిక ఓటు అభ్యర్థించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here