మిత్రులతో కలిసి..

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. తమతోటి మిత్రులకు సమయం వెచ్చించి పార్కుల వద్ద, తమ ఇంటివద్ద ఆనందంగా సేద దీరారు. తమ తమ కార్యాలయాల్లో పోలింగ్ పరిశీలన విశ్లేషనలో నిమగ్నమయ్యారు. ఏ ఏ ప్రాంతాల్లో ఎంత ఓటింగ్ నమోదైందో తెలుసుకునే పనిలో పడ్డారు.

ఎన్నికల అనంతరం బిజెపి పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ తన మిత్రులతో కలిసి టీ తాగుతూ వార్తాపత్రికలను చదువుతుండగా తీసిన చిత్రమిది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here