మీ సేవా కేంద్రం ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని న్యూ శంకర్ నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాన్ని ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లారాజేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, అక్బర్ ఖాన్, సందీప్ రెడ్డి, వరలక్ష్మి , ప్రవీణ్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here