కార్తీక మాసం వనభోజనాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్ పరిధి వివేకానంద నగర్ కాలనీలోని వివేకానంద నగర్ అపార్ట్ మెంట్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీకమాసం వన భోజన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఐక్యత, ఆధ్యాత్మిక భావన చాటుకునేందుకు కార్తీక మాసం వనభోజనాలు ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్ రంగారావు, వివేకానంద నగర్ అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వాసుదేవ రావు, వెంకట్ రావు, శ్రీనివాస్, నరేందర్, శ్రీను, రాధిక, సత్యవతి, నాగమణి, పద్మ, శోభ, అనిల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కార్తీకమాసం వనభోజనాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here