వివేకానంద నగర్ డివిజ‌న్ లో వ‌ర‌ద స‌హాయం పంపిణీ

వివేకానందనగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజ‌న్ ప‌రిధిలోని వెంకటేశ్వరనగర్, రిక్షాపుల్లర్స్ కాలనీ, రామకృష్ణా నగర్, హనుమాన్ నగర్ లలో వ‌ర‌ద భాదితులకు కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, మాధవరం రామారావులు ప్ర‌భుత్వ స‌హాయం రూ.10వేలు పంపిణీ చేశారుఉ. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌న్నారు. అన్ని వేళ‌లా స‌హాయం చేసేందుకు ప్ర‌భుత్వం, తెరాస ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు.

బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, మాధవరం రామారావు
బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, మాధవరం రామారావు

ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ అధికారులు, గొట్టిముక్కుల పెద్ద బాస్కర్ రావు, నాయినేని చంద్రకాంత్ రావు, ఎం.రంగారావు, డివిజన్ తెరాస అధ్య‌క్షుడు సంజీవ్ రెడ్డి, డివిజన్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, వార్డు మెంబర్స్, ఏరియా కమిటీ మెంబర్స్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here