తొలి రోజు ముగిసిన ఆర్టిజన్ విద్యుత్ కార్మికుల రిలే నిరాహార దీక్ష

కూకట్ పల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327, CVW B -2871 యూనియన్ ల‌ మద్దతుతో కూకట్ పల్లి, కొండాపూర్ డివిజన్ ఆఫీసుల ఆవరణలో విద్యుత్ కార్మికులు నిర్వ‌హించిన‌ మొదటిరోజు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది. ఈ సంద‌ర్భంగా ఆర్టిజన్ విద్యుత్ కార్మికుల హక్కుల సాధనకు గాను పి. శ్రీకాంత్, జి. రాజు, ఎం. శ్రావణ్, జె. రాజు, ఎస్. ఆదిమూర్తి త‌దిత‌ర కార్మికులు బుధ‌వారం దీక్ష‌లో కూర్చున్నారు.

దీక్ష నిర్వ‌హిస్తున్న ఆర్టిజన్ విద్యుత్ కార్మికులు
దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపచేస్తున్న TSEE యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కె. వెంకటేశ్వర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here