కమలానికి ఓటు వేసి గెలిపించండి.. అందరికీ అందుబాటులో ఉంటా

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి అఖండ మెజారిటీ గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ కోరారు.

రాఘవేంద్ర కాలనీలో వజ్ర శ్రీ నివాసం కమ్యూనిటీ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్
రాఘవేంద్ర కాలనీలో వజ్ర శ్రీ నివాసం కమ్యూనిటీ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్

కొండాపూర్ డివిజన్, రాఘవేంద్ర కాలనీలోని వజ్రశ్రీ నివాసం కమ్యూనిటీ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా  అసోసియేషన్ వారు పలు సమస్యలు రవి కుమార్ యాదవ దృష్టికి తీసుకురాగా.. గెలిచిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరించి తీరుతామని హామీ ఇచ్చారు. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here