జోరుగా హారిక ప్రచారం

నమస్తే శేరిలింగంపల్లి: రాజేందర్ రెడ్డినగర్, చందానగర్ డివిజన్ లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ కుమార్తె వి.హారిక ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

జగదీశ్వర్ గౌడ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటు అభ్యర్థిస్తున్న ఆయన కుమార్తె హారిక

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరగా  శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. జగదీష్ అన్నకే తమ ఓటు వేస్తామని భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు.

ప్రచారంలో కాంగ్రెస్ శ్రేణులతో..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here