జాతీయ జెండా ఆవిష్కరించిన రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్ పేట్ గ్రామంలో బోయిని అనూష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శేరిలింగంపల్లి బీజేపీ కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో జాతీయ జెండా ఎగురవేసిన శేరిలింగంపల్లి బీజేపీ కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్, పార్టీ శ్రేణులు

కార్యక్రమంలో బాబు రెడ్డి, మొహమ్మద్ సలీం, నవీన్ కుమార్, ఉమా, శ్రీనివాస్ యాదవ్ , వినోద్, నాగేందర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here