ప్రజయ్ సిటీ పార్క్ అభివృద్ధికి జగదీశ్వర్ గౌడ్ రూ. 50 వేలు ఆర్థిక సాయం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్ ని ప్రజయ్ సిటీ వాసులు మర్యాద పూర్వకంగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. పార్క్ సమస్య వేధిస్తున్నదని ఆయన దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై జగదీశ్వర్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. వెంటనే రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఏ వచ్చిన పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ప్రజయ్ సిటీ లో నెలకొన్న సమస్యలపై జగదీశ్వర్ గౌడ్ తో మాట్లాడుతున్న కాలనీవాసులు

ఈ కార్యక్రమంలో కోడలి శ్రీధర్, రవి కుమార్, శ్రీనివాస్, సుబ్బారావు, రత్నం, ప్రసాద్, రమేష్ రెడ్డి, సూర్య నారాయణ, హేమంత్ కుమార్, ఆర్ఎంపీ రెడ్డి, రాంబాబు, శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రావు, రామచంద్రుడు, ప్రసాద్, సత్యనారాయణ, ప్రభాకర్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తో..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here