హస్తం గుర్తుకు ఓటేయండి..కాంగ్రెస్ ని గెలిపించండి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం దత్త సాయి కాలనీ, గంగారాం గ్రామంలో జగదీశ్వర్ గౌడ్ తనయ వి.హారిక గౌడ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here