నమస్తే శేరిలింగంపల్లి : హాఫీజ్ పెట్ డివిజన్ మైత్రి నగర్ వద్ద చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్.జి.రంజిత్ రెడ్డికి సంపూర్ణ మద్దతుగా డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.






