గాంధీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మోహన్ ముదిరాజు, నారాయణ

నమస్తే శేరిలింగంపల్లి: దీపావళి పర్వదిన శుభ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వారిలో డివిజన్ తెరాస నాయకులు మోహన్ ముదిరాజు, నారాయణ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here