ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందువాటులోకి తీసుకురావాలి

నమస్తే శేరిలింగంపల్లి: దీప్తిశ్రీ కాలనీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి అద్వాన్నంగా తయారైందని, మంత్రి కేటీఆర్ ప్రజల కోసం అంకితం చేసి ప్రయోజనం లేకుండా పోతుందని చందానగర్ డివిజన్ బిజెపి నాయకుడు డి. శివకుమార్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై డీఈ శ్రీ కాంతి కి ఫోన్ చేసి అడగగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి బాగుందని చెప్పడం ఆమెకు ఎంత అవగాహనా ఉందొ తెలుస్తున్నదన్నారు. ఇప్పటికైనా స్పందించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందువాటులోకి తీసుకురావాలని కోరారు.

అద్వాన్నంగా తయారైన దీప్తిశ్రీ కాలనీలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here