నమస్తే శేరిలింగంపల్లి: దీప్తిశ్రీ కాలనీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి అద్వాన్నంగా తయారైందని, మంత్రి కేటీఆర్ ప్రజల కోసం అంకితం చేసి ప్రయోజనం లేకుండా పోతుందని చందానగర్ డివిజన్ బిజెపి నాయకుడు డి. శివకుమార్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై డీఈ శ్రీ కాంతి కి ఫోన్ చేసి అడగగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి బాగుందని చెప్పడం ఆమెకు ఎంత అవగాహనా ఉందొ తెలుస్తున్నదన్నారు. ఇప్పటికైనా స్పందించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందువాటులోకి తీసుకురావాలని కోరారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-15-at-5.58.30-PM.jpeg)