కనులపండువగా సీతారాముల కళ్యాణం

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కార్తీక మాస లక్ష దీపోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ప్ర‌ధానార్చ‌కులు ప‌వ‌న‌కుమార శ‌ర్మ‌, ముర‌ళీధ‌ర శ‌ర్మ బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స్థానిక భక్తురాలు తిలక్ రమ్య చే సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంత భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

సీతారాముల కళ్యాణం జరిపిస్తున్న ఆలయ పూజారులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here