చందానగర్ డివిజన్‌లో గ‌ణనాధుల‌కు కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట, కైలాస్ నగర్, రాజేందర్ రెడ్డి నగర్, భవానిపురం, ఇంద్రానగర్, ఏస్విఎస్ అవాస, గౌతమీ నగర్ తదితర కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సందర్శించి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, కాలనీవాసులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గణనాథుని పూజల్లో కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here