సీఎం కేసిఆర్ ని కలిసిన గంగారం కంది సాయికుమార్

నమస్తే శేరిలింగంపల్లి: కరీంనగర్ లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించిన విషయం మనకు తెలిసింది.

సీఎం కేసీఆర్ ని కలిసిన బిఆర్ఎస్ నాయకుడు గంగారం కంది సాయికుమార్ తదితరులు

అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి బిఆర్ఎస్ నాయకులు గంగారం నుంచి కంది సాయికుమార్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here