నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధి మాదాపూర్ లోని ఇమేజ్ హాస్పిటల్ దగ్గర చీర్ల రెస్టారెంట్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెరాస సీనియర్ నాయకులు మల్లెల శ్రవణ్ యాదవ్, మల్లెల రాజు యాదవ్ పాల్గొన్నారు.
మాదాపూర్ లోని ఇమేజ్ హాస్పిటల్ దగ్గర చీర్ల రెస్టారెంట్ ను కార్పొరేటర్లతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రంలో ప్రభుత్వ విప్ గాంధీ