గుర్తుపడితే 100కు డయల్ చేయండి

నమస్తే శేరిలింగంపల్లి: ఇద్దరు వ్యక్తులు చైన్ స్నాచింగ్ కు పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు వారి ఫోటోలను విడుదల చేశారు. ఎవరైనా గుర్తుపడితే 100 కు డయల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

కెమెరాకు చిక్కిన చైన్ స్నాచర్ల చిత్రాలు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here