ఆరంభ టౌన్షిప్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం 

నమస్తే శేరిలింగంపల్లి: ఆరంభ టౌన్షిప్ లో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చందానగర్ సబ్ ఇన్ స్పెక్టర్ రఘు, అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్ విచ్చేసి జెండాని ఆవిష్కరించారు. పిల్లలకు పెద్దలకు మహిళలకు క్రీడా కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.

 

ఆరంభ టౌన్షిప్ లో జెండాకు వందనం చేస్తున్న చందానగర్ సబ్ ఇన్ స్పెక్టర్ రఘు, అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్

కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రామ భూపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటేష్, రాజేష్, స్వాతి, ఈసీ మెంబర్స్ కుటుంబరావు , దాసరి సరిత, మన్నే రవీందర్, భిక్షపతి, నరేంద్ర, శ్రీనివాస్ గౌడ్, నాగరాజు, వెంకటనారాయణ, హసేన్, జనార్ధన్, దాసరి నాగరాజు అరుణ శ్రీ, విక్రమ్ యాదవ్, మహేష్, మౌనిక, శ్వేత, మానసా రెడ్డి, నయీముద్దీన్, కృష్ణ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here