- నిరంజన్ దంపతులకు అందజేత
నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ భవానిపురం కాలనీలో వినాయక నిమజ్జనోత్సవం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాట జోరుగా కొనసాగింది.
ఈ లడ్డును భవానిపురం కాలనీ వాసులు నిరంజన్ దంపతులు దక్కించుకున్నారు. రూ. 1,21,000కి లడ్డూను కైవసం చేసుకున్నారు.