శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో ఫైనల్ ఓటర్లు 432853

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలోగల 7 డివిజన్లకు చెందిన ఓటర్ల వివరాలను సర్కిళ్ల ఉపకమీషనర్లు సుధాంష్ నందగిరి, వెంకన్నలు వేర్వేరుగా విడుదల చేశారు. మొత్తంగా 432853 మంది ఓటర్లు ఉండగా మహిళలు 200311 , పురుషులు 232430 , ఇతరులు 112 మంది ఉన్నారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని 4 డివిజన్లలో కలిపి 246881 మంది ఓటర్లు ఉండగా, శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని 3 డివిజన్లలో కలిపి 185972 మంది ఓటర్లు ఉన్నారు. జంట సరిళ్లలో అత్యధిక ఓటర్లను (70479 ) కలిగి హఫీజ్ పేట డివిజన్ తొలి స్థానం లో ఉండగా 50876 మంది ఓటర్లతో చివరి స్థానంలో గచ్చిబౌలి డివిజన్ ఉంది. గతంలో అధికారులు విడుదల చేసిన ఓటర్ల జాబితా అనంతరం జరిగిన మార్పులు, నూతన నమోదుల కారణంగా శేరిలింగంపల్లి సర్కిల్ లో కొత్తగా 1104 , చందానగర్ సర్కిల్ లో 1076 మంది ఓటర్లు తుది జాబితాలో స్థానం దక్కించుకున్నారు. రెండు సర్కిళ్లలో గల ఓటర్ల వివరాలు డివిజన్ల వారీగా క్రింది విధంగా ఉన్నాయి.

శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని ఓటర్ల వివరాలు
చందానగర్ సర్కిల్ పరిధిలోని ఓటర్ల వివరాలు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here