నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఇందులో భాగంగా నల్లగండ్ల గ్రామంలో ఆయన నివాసం వద్ద శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు దొంతి కార్తిక్ గౌడ్ కుమాడు దృతిక్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, వారి కుమార్తె వి. హారిక లను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పూల బొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.





