నమస్తే శేరిలింగంపల్లి: కల్వరి గుడికి సమీపంలోని మీడికుంట చెరువులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. హఫీజ్పేట భవానీ దేవాలయం దగ్గర, రైల్వే స్టేషన్ ఎదురుగా చాకలి మంజుల (35) నివాసం ఉంటున్నది.
భర్త లాండ్రీ పనిచేస్తుండగా.. 14, 10 సంవత్సరాల ఇద్దరు పిల్లలు ఉన్నారు.