కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన గరికపాటి మోహన్ రావు

నమస్తే శేరిలింగంపల్లి:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు ఆదివారం కలిశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమింపబడిన మోహన్ రావుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన కిషన్ రెడ్డికి గరికపాటి మోహన్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వ సత్యనారాయణ, కోనేరు సత్యనారాయణ, డిఎస్అర్కె ప్రసాద్, హరి, వినయ్, దుర్గాప్రసాద్, సాంబయ్య, గిరి, పృథ్వి, ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన గరికపాటి‌ మోహన్ రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here