ప్రజల వద్దకు బిఆర్ఎస్ పాలన: కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్

  • ఘనంగా హాఫీజ్ పెట్/మాదాపూర్ వార్డ్ కార్యాలయ ప్రారంభోత్సవం
వార్డ్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు పాలన అనే ఉద్దేశ్యంతో హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ లు వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్లు మాట్లాడుతూ.. మంత్రి కేసీఆర్‌ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హైదరాబాద్‌ నగరంలో పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారానికై బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, నాయకులు, ఉద్యమకారులు, మహిళలు,యువకులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న జగదీశ్వర్ గౌడ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here