భారతరత్న వాజపేయికి ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: భారతరత్న అటల్ బిహారీ వాజపేయికి జయంతిని పురస్కరించుకుని మియాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ తరఫున బిజేపి కార్యాలయంలో నివాళులర్పించారు.

మియాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ తరఫున బిజేపి కార్యాలయంలో భారత మాజీ ప్రధాని వాజపేయి చిత్రపటానికి నివాళులర్పిస్తూ..

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, మాజీ బిజేపి కౌన్సిల్ సభ్యులు కలివేముల మనోహర్, ఓ బి సి మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బోయిన మహేష్ యాదవ్, జిల్లా గీత సెల్ కన్వీనర్ రవి గౌడ్, జిల్లా ఎస్పీ మోర్చా ప్రధాన కార్యదర్శి విజయేందర్, మియాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, ఎస్సీ మోర్చా డివిజన్ కన్వీనర్ ప్రభాకర్, మియాపూర్ డివిజన్ మోర్చ కన్వీనర్ సిద్దు, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ జగన్ గౌడ్ , బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here