నమస్తే శేరిలింగంపల్లి : జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో స్వామీ వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగంపల్లిలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ మాధవరెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు, వివిధ కో ఆర్డినేటర్లు, వీర మహిళలు పాల్గొన్నారు.