తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డినీ కలిసిన కూన సత్యం గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి స్వగృహంలో సోమవారం  ఆయనను శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన సత్యంగౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు.

పూల బొకే అందజేస్తూ…

అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ప్రసాదం , స్వామి , అమ్మవార్ల పట్టు వస్త్రాలు అందచేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here