శోభాయమానంగా బైక్ ర్యాలీ

నమస్తే శేరిలింగంపల్లి : శ్రీ రామ నవమి పండుగను పురస్కరించుకుని చందానగర్  వేముకుంట వేణుగోపాల స్వామి దేవాలయం ఆధ్వర్యంలో  బైక్ రాలీ  నిర్వహించారు. చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ రెడ్డి  స్థానిక ముస్లిం నాయకుడు యూసుఫ్ తో కలసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. చందానగర్ డివిజన్ గణనాయక యూత్ ప్రెసిడెంట్ దొంతి కార్తీక్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా.. యుసూఫ్ పాషా, విజ్జేష్ ముదిరాజ్, కుమార్ యాదవ్, సంతోష్, జగదీష్, శ్రీను, సాయి, దినేష్ గౌడ్, విజయ్, దీపక్ భాగస్వాములయ్యారు. 

బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ రెడ్డి
శోభాయమానంగా బైక్ ర్యాలీ
నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్తూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here