నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కార్తీక మాస లక్ష దీపోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ప్రధానార్చకులు పవనకుమార శర్మ, మురళీధర శర్మ బృందం పర్యవేక్షణలో స్థానిక భక్తులు సాయి పల్లకి సేవ, ధూప్ హారతి నిర్వహించారు. చందానగర్ సాయిబాబా ఆలయ నుంచి బ్రహ్మశ్రీ నారాయణ మూర్తి ‘ శివ వైభవం’ దివ్య ప్రవచనం చేశారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/11/IMG-20221103-WA0016.jpg)
![](https://namastheslp.com/wp-content/uploads/2022/11/IMG-20221103-WA0015.jpg)