శేరిలింగంపల్లి లో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జిల సమావేశం

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జి ల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశం సప్తపది క్రిస్టల్ గార్డెన్స్ వేదికగా చందనగర్ లో జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నాగురావు నామాజీ, కర్ణాటక రాజరాజేశ్వరి నియోజకవర్గ శాసనసభ్యుడు మునిరత్నం కూడా నాయుడుతో కలిసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here