సీతా రంజిత్ రెడ్డికి సత్కారం

నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీతా రంజిత్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా నియమితులయ్యారు.

ఈ శుభసందర్భంగా వారి నివాసంలో ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి వెళ్లి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదర్శ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here