నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ కార్యాలయంలో రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ దొంతి కార్తీక్ గౌడ్ తో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేముకుంట వేణు గోపాల స్వామి ఆలయంలో అల్పాహారం కార్యక్రమం నిర్వహించారు. టిఆర్ఎస్ చందానగర్ ఉపాధ్యక్షుడు వెంకటేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బళ్ల నరేంద్ర, చందానగర్ డివిజన్ యువజన నాయకుడు గుండోజు శ్రీనివాస్ చారి, కుమార్ యాదవ్, దీక్షిత్ , సందీప్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/11/IMG-20221119-WA0009.jpg)
![](https://namastheslp.com/wp-content/uploads/2022/11/IMG-20221119-WA0010.jpg)