అన్ని వర్గాల అభ్యున్నతే బిఆర్ఎస్ లక్ష్యం

  • ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపన్ పల్లిలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో మాజీ కార్పొరేటర్ సాయిబాబా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి గోపన్ పల్లి విలేజ్, గోపన్ పల్లి వికర్ సెక్షన్ కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి,  ప్రభుత్వ విప్ గాంధీ ఇంటింటి ప్రచారం చేపట్టారు.

ప్రభుత్వ విప్ గాంధీకి ఘన స్వాగతం పలికిన మహిళా మణులు

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని,  అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని జోస్యంం చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి తోడ్పడే విధంగా మ్యానిఫెస్టో ఉందని , సబ్బండ వర్గాల ప్రజలకు ఉపయోగంగా ఉందని పేర్కొన్నారు.

ఇంటింటి ప్రచారంలో..

ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ గణేష్ ముదిరాజ్, డివిజన్ ప్రెసిడెంట్ రాజు నాయక్, డివిజన్ మాజీ ప్రెసిడెంట్ చెన్నం రాజు, సత్యనారాయణ , అనిల్, విజయ్ భాస్కర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, వార్డ్ మెంబర్లు రాగం జంగయ్య యాదవ్, నరేష్, సతీష్ ముదిరాజ్, అంజమ్మ, ఏరియా కమిటీ సభ్యులు శంకరి రాజుముదిరాజ్, జగదీశ్, ఆకుల యాదగిరి, సీనియర్ నాయకులు, రమేష్ గౌడ్, నారాయణ, గోవింద్, అనిల్ సింగ్, శామ్లెట్ శ్రీనివాస్, జగదీశ్, దేవరకొండ అనిల్, చంద్ర శేఖర్, పరమేష్, సలావుద్దీన్, అజ్ మత్, జకీర్, తహర్, బురాన్, ఖాదర్ ఖాన్, మహేష్ యాదవ్, మక్ బూల్, రవీందర్, సుధాకర్, శామ్లెట్ శ్రీకాంత్, శామ్లెట్ యువరాజ్
శామ్లెట్ త్రినాథ్, శామ్లెట్ సాయి కుమార్, శామ్లెట్ సాయి కృష్ణ, కే. వై. బాబు అజయ్ గౌడ్, దయాకర్, అర్జున్, అరుణ, విజయ, కల్పన, బాలమణి, నీరజ, సుగుణ, మాధవి, కుమారి, రేణుక, రాజేశ్వరి, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయభిలాషులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here